సుప్రీంలో రామోజీ రావుకు చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత

సీతమ్మధారలో ఈనాడుకు 9 వేల 200 గజలాల స్థలమే ఉందని రామోజీ రావు గతంలో దావా వేశారని, అయితే స్తల యజమాని వర్మ పోలీసు కేసు పెట్టారని ఓ ప్రముఖ మీడియా రాసింది. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు రామోజీరావు తప్పుడు వివరాలతో పిటిషన్ వేశారని నిర్ధారించింది. తప్పుడు వివరాలను సవరించుకుంటానని రామోజీరావు సవరణ పిటిషన్ వేశారు. 11 వేల 200 చదరపు గజాల స్థలం ఉన్నట్లు తనకు ఇప్పుడే తెలిసిందని ఆయన కోర్టుకు వివరించారు దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications