దాడుల వెనక నేతల హస్తం: రీజెన్సీ చైర్మన్ నాయుడు

దాడుల వల్ల 600 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని, బూడిద కుప్పలు మాత్రమే మిగిలాయని ఆయన అన్నారు. కొందరు గుండాలు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన మేనకోడలి భర్తను దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. తాను కార్మికులను బాగా చూసుకున్నానని ఆయన చెప్పారు. 1200 మంది కార్మికుల భవిష్యత్తు, 2500 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదిన వ్యక్తం చేశారు. రీజెన్సీ సిరామిక్స్ వద్ద 24 గంటల పాటు గస్తీ ఏర్పాటు చేసినట్లు డిఐజి శుక్లా చెప్పారు. నాలుగు బృందాలతో ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications