హింసాత్మకంగా ఫుట్బాల్ మ్యాచ్, 74 మంది మృతి

టెలివిజన్ వార్తాకథనాల ప్రకారం - గాయపడినవారిని, క్రీడాకారులను తరలించడానికి ఈజిప్టు అధినేత ఫీల్డ్ మార్షల్ హుస్సేన్ రెండు సైనిక విమానాలను పోర్ట్ సయిద్కు పంపించారు. పెద్ద యెత్తున ప్రజలు వచ్చిన మ్యాచుకు కల్పించిన భద్రత అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కత్తిపోట్ల వల్ల చాలా మంది మరణించినట్లు వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications