ఒళ్లు దగ్గర పెట్టుకుంటాం: జీయర్ వ్యాఖ్యలపై కనుమూరి

ఉదయం విష్ణు సహస్ర నామ స్త్రోత్ర పారాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో కనుమూరి కూడా పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే స్వామి వారు టిటిడిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కనుమూరి స్వామి వారి వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించారు. ఇటీవలి కాలంలో టిటిడిపై చినజీయర్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మహాయజ్ఞం తర్వాత చినజీయర్ స్వామి తిరుపతి నుండి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. తిరుమల పాదయాత్ర కాపాడాలని ఆయన ఈ పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి నేతలు స్వామీజి తీరుపై మండిపడ్డారు. ఈ విషయంలో ఆయనకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
More From
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications