ఐఏఎస్లలో నాలుగు రకాలు ఉంటారు: రిటైర్డ్ అధికారి

పరిపాలన నడిపించేంది మంత్రులేనని, ఐఏఎస్ అధికారులు కేవలం డ్రైవర్లేనని మరో ఐఏఎస్ అధికారి అన్నారు. బండి తప్పుదారిలో వెళ్తుంటే దారి చూపించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉందన్నారు. మంత్రులు సంతకాలు ఎలా పెడుతున్నారని అన్నారు. రాజకీయ నేతలను వదిలి ఐఏఎస్లను విచారించడాన్నే తాము తప్పు పడుతున్నామన్నారు. సిబిఐ విచారణను ఎవరో ప్రభావితం చేస్తున్నారనే అనుమానాలు మాత్రమే అధికారుల్లో ఉందని, కాని తాము సిబిఐ విచారణను ప్రశ్నించడం కానీ, సిబిఐ జెడిని టార్గెట్ చేయడం కానీ చేయడం లేదన్నారు. మేము ఎటువంటి డిమాండ్లు చేయడం లేదన్నారు.












Click it and Unblock the Notifications