ఢిల్లీలో ఒకలా ఇక్కడ మరోలా:సిబిఐపై అంబటి రాంబాబు

రాష్ట్రంలో సిబిఐ తీరు ఏకపక్ష ధోరణిలో సాగుతోందని మరో నేత కొణతాల రామకృష్ణ విశాఖపట్నంలో అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని కలవడం, రాజకీయ క్రీడలో తమను బలిపశువుల్ని చేయొద్దని మొరపెట్టుకోవడం చాలా దారుణమన్నారు. ఎమ్మార్ కుంభకోణానికి టిడిపియే కారణమన్నారు. ఈ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, మంత్రులను వదిలి కేవలం అధికారులనే బాధ్యులను చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications