నిజం చెబితే బయటపడతారు: ఐఏఎస్లకు పాలడుగు

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు అనేకసార్లు పిలిచి ప్రశ్నించారని, పిలిచిన తొలిసారే, తెర వెనుక ఎవరున్నారో, ఎవరు ఒత్తిడి చేశారో, ఆ వాస్తవాలను వెల్లడించాల్సి ఉండేదని, అలాచేస్తే అసలు దోషులు బయటకు వచ్చేవారన్నారు. గాలి కేసు తుది అంకానికి చేరేదని ఆయన అన్నారు. నాలుగైదుసార్లు పిలిచినా వాస్తవాలను బహిర్గతం చేయనందునే ఒకరి తరువాత మరొకరుగా నిందితుల జాబితాలో చేరుతున్నారని ఆయన అన్నారు. శ్రీలక్ష్మిని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications