నిజం చెబితే బయటపడతారు: ఐఏఎస్లకు పాలడుగు

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు అనేకసార్లు పిలిచి ప్రశ్నించారని, పిలిచిన తొలిసారే, తెర వెనుక ఎవరున్నారో, ఎవరు ఒత్తిడి చేశారో, ఆ వాస్తవాలను వెల్లడించాల్సి ఉండేదని, అలాచేస్తే అసలు దోషులు బయటకు వచ్చేవారన్నారు. గాలి కేసు తుది అంకానికి చేరేదని ఆయన అన్నారు. నాలుగైదుసార్లు పిలిచినా వాస్తవాలను బహిర్గతం చేయనందునే ఒకరి తరువాత మరొకరుగా నిందితుల జాబితాలో చేరుతున్నారని ఆయన అన్నారు. శ్రీలక్ష్మిని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.












Click it and Unblock the Notifications