వారంతా నీతివంతులుకాదు: ఐఏఎస్లపై ఆనం రుసరుస

మంత్రులను తప్పు పడుతున్న ఐఏఎస్ల పైన మరో ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కూడా వేరుగా విరుచుకు పడ్డారు. మంత్రులు చెబితే మేం చేశామని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలు జరిగాయని తెలిసినప్పుడు సంతకాలు ఎలా పెట్టారన్నారు. తప్పు జరుగుతున్నప్పుడు అది వారి దృష్టికి తీసుకు వెళ్లవచ్చు కదా అన్నారు. అంతగా ఒత్తిళ్లు మరేవైనా ఉంటే తప్పుకోవచ్చు లేదా లీవ్ పెట్టవచ్చు కదా అన్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications