రామోజీ ఈనాడు డైలీ రాతలకు జగన్ సాక్షి కౌంటర్

ఉపాధితో నిమిత్తం లేని ఎమ్మార్ గోల్ఫ్కోర్స్కు చంద్రబాబు 535 ఎకరాల భూమి ఇవ్వడం తప్పు కాదా అని ప్రశ్నించింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ అనే నకిలీ సంస్థకు చంద్రబాబు 850 ఎకరాల భూమిని ధారపోస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఈనాడును అడిగింది. ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ ఇచ్చినందుకే టిడిపి ఆఫీసును ఉచితంగా కట్టి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా అని అడిగింది. సిబిఐ మీద కూడా సాక్షి దినపత్రిక విరుచుకపడింది. సిబిఐ ఎల్లో మీడియాను అనుసరిస్తోందా, ఎల్లో మీడియా రాతలకు సిబిఐ సహకరిస్తోందా అంటూ ప్రశ్నించింది. ఎల్లో మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తోందని, వాటి ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆడిపోసుకుంది. చంద్రబాబు ఏయే సంస్థలకు ఎంతెంత భూమిని కేటాయించిందో కూడా సాక్షి దినపత్రిక క్రోడీకరించింది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలకు 17,434 ఎకరాల భూమిని కట్టబెట్టారని సాక్షి దినపత్రిక తేల్చింది.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications