రామోజీ ఈనాడు డైలీ రాతలకు జగన్ సాక్షి కౌంటర్

ఉపాధితో నిమిత్తం లేని ఎమ్మార్ గోల్ఫ్కోర్స్కు చంద్రబాబు 535 ఎకరాల భూమి ఇవ్వడం తప్పు కాదా అని ప్రశ్నించింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ అనే నకిలీ సంస్థకు చంద్రబాబు 850 ఎకరాల భూమిని ధారపోస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఈనాడును అడిగింది. ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ ఇచ్చినందుకే టిడిపి ఆఫీసును ఉచితంగా కట్టి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా అని అడిగింది. సిబిఐ మీద కూడా సాక్షి దినపత్రిక విరుచుకపడింది. సిబిఐ ఎల్లో మీడియాను అనుసరిస్తోందా, ఎల్లో మీడియా రాతలకు సిబిఐ సహకరిస్తోందా అంటూ ప్రశ్నించింది. ఎల్లో మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తోందని, వాటి ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆడిపోసుకుంది. చంద్రబాబు ఏయే సంస్థలకు ఎంతెంత భూమిని కేటాయించిందో కూడా సాక్షి దినపత్రిక క్రోడీకరించింది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలకు 17,434 ఎకరాల భూమిని కట్టబెట్టారని సాక్షి దినపత్రిక తేల్చింది.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications