కిరణ్ ప్రభుత్వానికి కెసిఆర్ కూతురు కవిత అల్టిమేటం
కాగా అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలన్న జాగృతి డిమాండు పైన తాము చర్చించి మద్దతిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. జాగృతి డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. అంబేడ్కర్ ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆన అన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సాధించుకునేందుకు ఎవరు ఏ కార్యాచరణ చేపడ్డినా మా వంతుగా మేం పాల్గొంటామని అన్నారు.
Comments
English summary
TRS chief KCR daughter, Telangana Jagrithi president Kavitha issued ultimatum to Kiran Kumar Reddy's government about Ambedkar statue.
Story first published: Sunday, February 12, 2012, 15:56 [IST]