ఈనాడు అనుకూలం సాక్షి వ్యతిరేకం: ఎంపి సాయిప్రతాప్

మరోవైపు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంపై స్పందించారు. ఆయన ఆదివారం కర్నాటకలో తుమకూరు జిల్లా పావగడలో కమ్మ సంఘం సభ్యులు నిర్మించిన ఉచిత హాస్టల్ భవన ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి, ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన శాసనసభ్యులపై రానున్న మార్చి నెలాఖరులోపు స్పీకర్ అనర్హత వేటు వేస్తారని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications