వైయస్ విజయమ్మ, టిడిపి ఎఫెక్ట్: సభా సంఘం రద్దు?

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు క్లీన్ చిట్ ఇవ్వడానికే తమ పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని, సభలోని సంఖ్యా బలానికి అనుగుణంగా సంఘంలో ప్రాతినిధ్యం కల్పించలేదని తెలుగుదేశం నాయకులు విమర్సించారు. ఈ స్థితిలో సభా సంఘాన్ని రద్దు చేసి, ఎమ్మెల్సీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ జాయింట్ కమిటీని వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమను అడగకుండా సభా సంఘం వేశారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శను నాదెండ్ల మనోహర్ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో కొట్టిపారేసినట్లు తెలిసింది. సభా సంఘం వేసే ముందు తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ను అడిగానని, కేశవ్ ఇద్దరి పేర్లు చెప్పారని, మిగతా వారి పేర్లు తర్వాత చెబుతానని అన్నారని, కేశవ్ నుంచి పేర్లు రాకపోవడంతో చెప్పినవారి పేర్లతోనే సభా సంఘం వేశానని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications