విజయకాంత్లా ఉంటే: చిరంజీవి రైజింగ్స్టార్పై రోజా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారన్నారు. తమ పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆమె చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అణగదొక్కేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే అది సిఎంకే భస్మాసుర హస్తమైందన్నారు. పలువురు మంత్రులు, నేతలు ఇరుక్కున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications