సభలో సైలెంటైన జగన్ వర్గం, కాంగ్రెస్తో చెట్టాపట్టాల్!

ఈ క్రమంలో బుధవారమే బెంగుళూరు నుంచి హైదరాబాద్కు చేరుకున్న జగన్ను, సభ వాయిదా అనంతరం ఆయన వర్గం ఎమ్మెల్యేలు కొందరు కలిశారు. కానీ, జగన్ అనారోగ్యం కారణంగా వారి మధ్య ఎలాంటి నిర్మాణాత్మక చర్చలూ జరగలేదు. దీంతో జగన్ తన వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమ లేదా మంగళవారం సమావేశమై సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ ఆవరణలో బుధవారం జగన్ వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు చెట్టపట్టాల్ వేసుకుని తిరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications