జగన్ రాజకీయ శత్రువే, సందేహాలు వద్దు: ముఖ్యమంత్రి

పార్టీని బలహీనపరిచేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని, దీనిపై మూడు నాలుగు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తమకు మద్దతు పలికే మీడియా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను ఖండించడానికి నలుగురు మంత్రులతో ఓ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు విధిగా సభకు హాజరు కావాలని ఆయన సూచించారు. సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, మంత్రులను అడిగి విషయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రానికి వచ్చే రైల్వే ప్రాజెక్టుల పెట్టుబడుల్లో సగం వాటా భరిస్తామని ఆయన చెప్పారు. వరి మద్దతు ధరకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి లక్షా 25 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయని, ఇందులో 25వేల కోట్లు రక్షణ రంగ సంస్థలకు సంబంధించినవేనని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత సహకార సంఘాల ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ రెండు ఎన్నికలు పూర్తయిన తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన జరుగుతుందని ఆయన చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications