ఎసిబి దాడులకు కౌంటర్ అటాక్కు వైన్ డీలర్లు రెడీ

ప్రభుత్వం, ఎసిబి తమను వేధిస్తోందని, తమను నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని వైన్ డీలర్లు అంటున్నారు. తమను వేధిస్తున్నందున వ్యాపారం చేయలేమని వెంకటేశ్వర రావు అన్నారు. ఇది ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏమీ కాదని ఆయన అన్నారు. తాము ఎవరికీ తమంత తాముగా ముడుపులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తమను బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని ఆయన అన్నారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications