ఎసిబి దాడులకు కౌంటర్ అటాక్కు వైన్ డీలర్లు రెడీ
ప్రభుత్వం, ఎసిబి తమను వేధిస్తోందని, తమను నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని వైన్ డీలర్లు అంటున్నారు. తమను వేధిస్తున్నందున వ్యాపారం చేయలేమని వెంకటేశ్వర రావు అన్నారు. ఇది ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏమీ కాదని ఆయన అన్నారు. తాము ఎవరికీ తమంత తాముగా ముడుపులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తమను బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని ఆయన అన్నారు.
Comments
English summary
Wine dealers have decided to surrender licences to government.
Story first published: Thursday, February 16, 2012, 15:14 [IST]