కొండను ఢీకొని కూలిన మానవ రహిత హెలికాప్టర్

విమానం ఒక్కసారిగా కూలిన శబ్ధం రావడంతో గాజువాక వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు భయాందోళనకు గురయ్యారు. నేవీ అధికారులు ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. కాగా పైలెట్ రహిత విమానం కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే ఇలాంటి ప్రయోగాలు జనావాస ప్రాంతాలలో చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. అది కొండ పైన తాకింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అదే కింద జరిగితే భారీ ప్రాణ నష్టం జరిగేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications