ప్రభుత్వం వీధిరౌడీలా ప్రవర్తిస్తోంది: జెపి మండిపాటు

రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ధాన్యం సరఫరాను ఆపడానికి వీలు లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అయితే మొత్తంగానే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిషేధించిందని ఆయన చెప్పారు. ధాన్యం దిగుబడి ఖర్చులు పెరిగి అమ్మకం ధరలు తగ్గాయని ప్రభుత్వాలే అంగీకరిస్తున్నాయని, అయినా రైతులు స్వేచ్ఛగా ధాన్యాన్ని అమ్ముకునే వీలు కల్పించడం లేదని ఆయన అన్నారు. కర్ణాటకలో కన్నా మన రాష్ట్ర రైతులకు తక్కువ ధరలు వస్తున్నాయని, కనీస మద్దతు ధర కూడా రైతులకు లభించడం లేనది ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications