స్పీకర్ వద్దకు జగన్ ఎమ్మెల్యే పంచాయతీ, ఆనం హామీ

కాగా గత శుక్రవారం తన నియోజకవర్గానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ పిల్లి సుభాష్ చంద్ర బోసు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడం వల్ల తన నియోజకవర్గంలో అభివృద్ది పనులు నిలిచి పోయాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ ఇంచార్జిని నిలబెట్టడం వల్ల కూడా తన ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications