నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ఆందోళనకరం

నల్లజాతీయుల హక్కుల ఉద్యమంలో ఇరవయ్యేడేళ్లు ఆయన జైలు శిక్ష అనుభవించారు. 1990లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. 1993లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994లో ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా పదవి వరించిన తొలి నల్లజాతీయుడు మండేలా. మండేలా త్వరగా కోలుకోవాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా ఆకాంక్షించారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications