వైయస్ జగన్ రాజ్యసభ ఎన్నికల వ్యూహం రెడీ

తమ పార్టీ తరఫున అభ్యర్థిని దింపి, మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడగట్టే ఆలోచన ఓ వైపు సాగుతుండగా, మరో పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చే విషయం కూడా ఇంకో వైపు సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ బరిలో అభ్యర్థిని పెడితే బలపరచాలనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెరాసకు 13 మంది శానససభ్యులున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల నోటిఫికేషన్ వెలువడనుంది. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ఈ నోటిఫికేషన్ వెలువడే లోగానే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది జరగకపోతే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వేటు వేయడానికి వీలు కాదు. మొత్తం, వైయస్ జగన్ పార్టీలో రాజ్యసభ ఎన్నికలపై తీవ్రంగానే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications