తిట్టుకున్నా ఓటేస్తారు, జగన్ పార్టీ పిలిచింది: హరీశ్వర్

చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలను ప్రలోభ పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ వేరుగా మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు, టిడిపి రెండు పార్టీలో తెలంగాణకు మోసం చేశాయన్నారు. తెలంగాణ తెచ్చేది ఒక్క టిఆర్ఎస్సేనన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాబు తెలంగాణను మోసం చేయడం ఇది మొదటిసారి కాదన్నారు. ఆయనకు ఉన్నది ఒకటే కన్ను అని ఎద్దేవా చేశారు.
More From
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications