మాకు కెసిఆర్ మద్దతు: ప్రత్యేకాంధ్ర ఉద్యమ నేతలు

"ప్రత్యేకాంధ్ర కావాలని పె ద్ద సంఖ్యలో ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, కొందరు నేతలు దీన్ని అడ్డుకుంటున్నా రు. అందుకే కేసీఆర్ను కలిశాం. కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ పెట్టాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు'' అని చెప్పారు. అవసరమైతే ప్రచారానికి కూడా వస్తామని చెప్పినట్లు తెలిపారు. సీమాంధ్రలో టీఆర్ఎస్ పోటీ వార్తలను మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొట్టి పారేశారు. అదంతా కేసీఆర్ ప్రచార జిమ్మిక్కు అని పేర్కొన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున పొర్లు మధుయాదవ్ను పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు. దానిని సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications