మాకు కెసిఆర్ మద్దతు: ప్రత్యేకాంధ్ర ఉద్యమ నేతలు

"ప్రత్యేకాంధ్ర కావాలని పె ద్ద సంఖ్యలో ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, కొందరు నేతలు దీన్ని అడ్డుకుంటున్నా రు. అందుకే కేసీఆర్ను కలిశాం. కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ పెట్టాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు'' అని చెప్పారు. అవసరమైతే ప్రచారానికి కూడా వస్తామని చెప్పినట్లు తెలిపారు. సీమాంధ్రలో టీఆర్ఎస్ పోటీ వార్తలను మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొట్టి పారేశారు. అదంతా కేసీఆర్ ప్రచార జిమ్మిక్కు అని పేర్కొన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున పొర్లు మధుయాదవ్ను పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు. దానిని సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications