వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ మండలి ఏర్పాటు నిజం కాదు: చిదంబరం
తీవ్రవాదుల కుట్రను మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సంస్థలు కలిసి భగ్నం చేశాయని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో దాడులకు కుట్ర చేశారని ఆయన చెప్పారు. ఎన్సిటిసి వివాదంపై సిఎస్లు, డిజీలు, ఎటిఎస్ చీఫ్లతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలో పేలుళ్లకు లష్కరే తోయిబా సహకారంతో రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు ఆయన తెలిపారు. వివిఐపిలను వారు లక్ష్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేసిన మూడు రాష్ట్రాల పోలీసులను, కేంద్ర సంస్థలను ఆయన అభినందించారు.
Comments
English summary
Union home minister P Chidambaram said that there is no progress on Telangana issue.
Story first published: Wednesday, February 29, 2012, 17:42 [IST]