ఎంపీ అజహరుద్దీన్కు ఎన్బిడబ్ల్యూ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

మార్చి 7వ తేదీలోగా ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. కాగా పది రోజుల క్రితం కూడా కోర్టు అజహర్కు కోర్టులో హాజరు కానందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ముంబయిలోని బాంద్రాలో అజహరుద్దీన్ ఆస్తి అమ్మకం లావాదేవీల్లో ఆయన తనకిచ్చిన రూ.1.5 కోట్ల చెక్కు చెల్లలేదని సంజయ్ సోలంకి అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. ఈ చెల్లని చెక్కు విషయంలో అజహర్ పలుమార్లు కోర్టుకు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications