చెప్పినందుకు థ్యాంక్స్: ఈనాడు కథనంపై బొత్స కౌంటర్
ఆర్టీసిని శాశ్వతంగా ప్రైవేటీకరణ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. కొత్త రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఆర్టీసిని వికేంద్రీకరించి జోన్లను పటిష్టం చేస్తామని చెప్పారు. జోన్ల వారీగా టార్గెట్లు పెడతామని చెప్పారు. కాగా ఆర్టీసిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటుందన్న బొత్స వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఆర్టీసిని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు.
Comments
English summary
PCC chief Botsa Satyanarayana said thanks for revealing his relatives liquor shops.
Story first published: Monday, March 5, 2012, 13:28 [IST]