జగన్ అరెస్ట్ ఖాయం, కెవిపి ఎందుకు అరెస్ట్ కాలేదో: జెసి

కాగా సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఓ సమయంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టింది. విపక్షాలు కూడా వివిధ అంశాలపై పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. కాగా అనంతరం జెసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications