యూత్ ఐకాన్గా...: రాహుల్ గాంధీని దాటేసిన అఖిలేష్!

యుపి ఓటర్లను రాహుల్ కంటే అఖిలేష్ బాగా ప్రభావితం చేశారని అంటున్నారు. రాహుల్తో పోలిస్తే బహిరంగ సభల్లో అఖిలేష్ మాట్లాడింది తక్కువే అయినప్పటికీ బాగానే ప్రభావితం చేశారట. అఖిలేష్ సభల్లో కంటే ర్యాలీలలో ఎక్కువగా పాల్గొని యువతను ఆకట్టుకున్నారు. ఇక కాంగ్రెసులో రాహుల్, ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రా ముగ్గురూ ప్రచారానికి వచ్చి అంతా కంగాళీ చేశారని అంటున్నారు. ఎస్పీ తరఫున మాత్రం అఖిలేష్ ఒక్కరే పాల్గొన్నారు. ఉపాధి హామీతో ఆకట్టుకున్న అఖిలేష్ అదే సమయంలో కాబోయే హైటెక్ సిఎంగా ఫోకస్ అయ్యారు. ప్రజలు కూడా రాహుల్ గాంధీని నాన్ లోకల్గా అఖిలేష్ను లోకల్ లీడర్గా చూశారని అంటున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications