జగన్ వెంట లేరు,రాహుల్ చెప్పినా బొత్స బీరాలు: గాలి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట జనం లేరని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఉప ఎన్నికల ప్రచారంలో స్పష్టమైందన్నారు. ఇన్నాళ్లూ ఓదార్పు యాత్రలకు జనాన్ని తీసుకు వెళ్లిన జగన్, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందున తీసుకొని వెళ్లలేక పోతున్నారని విమర్శించారు. లక్ష కోట్లు తిన్న అవినీతిపరుడికి ఓట్లు ఎవరూ వేయరని అన్నారు.












Click it and Unblock the Notifications