ఉప పోరు బరిలో: రంగంలో గండ్ర భార్య, పిఆర్పీ వారే

నరసాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాచర్ల నుండి లక్ష్మా రెడ్డి, ప్రత్తిపాడు నుండి సుధాకర్ బాబు, ఒంగోలు నుండి శ్రీనివాసులు, ఉదయగిరి నుండి విజయ రాంరెడ్డి, రాయచోటి నుండి రాం ప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు నుండి ఈశ్వరయ్య, రాయదుర్గం నుండి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు నుండి రుద్ర గౌడ్, తిక్కా రెడ్డి, అనంతపురం నుండి వెంకట్రామి రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరు, ఆళ్లగడ్డ నుండి గంగుల ప్రతాప్ రెడ్డి, పరకాల నుండి ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయా నియోజకవర్గాలలో పట్టున్న కాంగ్రెసు నేతలు పెద్దగా లేకపోవడంతో గత సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన పిఆర్పీ అభ్యర్థులనే రంగంలోకి దింపే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications