తెలంగాణ భవన్ అమ్మి వారికి పంచుతాం: మోత్కుపల్లి
తెలంగాణ భవన్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు కెసిఆర్, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తోడు దొంగలని, వారిద్దరే తెలంగాణకు అడ్డంకి అని ఆయన అన్నారు. నాగర్ కర్నూలులో మద్దతు కోసం నాగం జనార్దన్ రెడ్డి కెసిఆర్కు ముడుపులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
Comments
mothkupalli narasimhulu telugudesam telangana hyderabad మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం తెలంగాణ హైదరాబాద్
English summary
Telugudesam Telangana region MLA Mothkupalli Narasimhulu said that they will donate Telangana Bhavan to Telangana martyrs' families.
Story first published: Friday, March 9, 2012, 17:26 [IST]