రామోజీరావు ఈనాడు రాతలపై హరీష్ రావు ఫైర్

అంతకు ముందు ఆయన నాగర్కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో చెరి సగం సీట్లు గెలుచుకునేందుకు తెలుగుదేశం తరఫున ముద్దుకృష్ణమ నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications