తెరాసను మూసేస్తే కెసిఆర్ షరతులకు సరే: మోత్కుపల్లి

ఎవరు పైసలిస్తే వారి వద్దకు వెళ్లే రాజకీయ వ్యభిచారి కెసిఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. కోదండరామ్కు బుద్ధుందా అని ఆయన అడిగారు. మహబూబ్నగర్లో ఎవరికి మద్దతిస్తారో కోదండరామ్ చెప్పకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రస్తుత పరిస్థితికి కోదండరామే కారణమని ఆయన అన్నారు. చెన్నారెడ్డి కన్నా మించిన మోసగాడు కెసిఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డా మీద కూలీ మాదిరిగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకుని కెసిఆర్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తిడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ మోసం చేసిన తీరున పాటల ద్వారా ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications