జగన్ అవినీతిలో మాకు భాగస్వామ్యమా?: మోపిదేవి

కాగా జగన్ ఆస్తుల కేసులో తమ ఎదుట తొమ్మిదవ తేదిన హాజరు కావాలని సిబిఐ మోపిదేవి వెంకట రమణకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తాను తొమ్మిదో తేదిన హాజరు కానని, మరో రోజు హాజరవుతానని ఆయన చెప్పారని తెలుస్తోంది. దీంతో త్వరలో ఆయన జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎదుట హాజరయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications