ఎవరు కొడితే మైండ్ బ్లాకవుతుందో అతడే జగన్: రోజా

ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో అసలైన దొంగ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనన్నారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అతడే జగన్మోహన్ రెడ్డి అని, కడప పులివెందుల ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. కొవూరులో టిడిపి, కాంగ్రెసుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.












Click it and Unblock the Notifications