రాజీనామా వెనుక మతలబేంటి?, జగన్ కోసమే: టిడిపి
ముఖ్యమంత్రికి ధైర్యముంటే తక్షణమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు తోడ్పడేందుకే అప్పటి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే 26 జివోలు జారీ చేసిందని ఆయన ఆరోపించారు. మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసేవారన్నారు.
Comments
devineni umamaheswara rao peddireddy ysr congress kiran kumar reddy hyderabad దేవినేని ఉమా మహేశ్వర రావు వైయస్సార్ కాంగ్రెసు కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
English summary
TDP leader Peddireddy questioned YSR Congress Party leader Nallapureddy Prasanna Kumar Reddy about his resignation.
Story first published: Tuesday, March 13, 2012, 14:12 [IST]