రాజీనామా వెనుక మతలబేంటి?, జగన్ కోసమే: టిడిపి

ముఖ్యమంత్రికి ధైర్యముంటే తక్షణమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు తోడ్పడేందుకే అప్పటి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే 26 జివోలు జారీ చేసిందని ఆయన ఆరోపించారు. మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసేవారన్నారు.












Click it and Unblock the Notifications