కోట్లు తీసుకొని జగన్కు జై కొట్టాడు:బొత్స, చిరుతో కలిసి..

ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా కబ్జా చేయాలా అనే కొందరు చూస్తున్నారు తప్ప అభివృద్ధి, సంక్షేమం వారికి పట్టడం లేదని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. నాకు ఈ స్థానం మీ వల్లే వచ్చిందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రసన్నకు ఓటేస్తే తీర్పును అవమానించినట్టేనని అన్నారు. ఎవరు దోషులో సిబిఐ తేలుస్తుందని అన్నారు. జీవితాంతం మీకు అండగా ఉంటానని అన్నారు. కాగా బొత్స సత్యనారాయణ.. చిరంజీవితో కలిసి కొవూరులో ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications