వీలుకాకనే ప్రచారానికి చెర్రీ, నాగబాబును పంపా: చిరు

ఇక్కడ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు. కడప, పులివెందుల ఫలితాలు ఇక్కడ పునరావృతం కావన్నారు. అక్కడి ఎన్నికల వ్యూహాల్లో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగనివ్వమన్నారు. ఈ ఎన్నికలు రిఫరెండం కాదన్నారు. తన ప్రచారానికి ప్రజల స్పందన బాగుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు ఆగిపోయాయన్న దుష్ప్రచారాన్ని తాము సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. గతంలో తాను చేసిన యాత్రలకు ఎంతటి ప్రజా స్పందన లభించిందో ఇప్పుడు అదే లభిస్తుందన్నారు. అది తాను చెప్పడం లేదని మీడియానే చెబుతోందన్నారు. కడప, పులివెందులలోని ప్రజాస్పందనను ఓట్లుగా మరల్చుకోలేక పోయామని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అలా కానివ్వమన్నారు.
ఈ ఉప ఎన్నికలు స్వలాభం కోసం, అడ్డదారిలో దోచుకున్న వారి వల్ల వచ్చాయని, ప్రజల తీర్పు కాలదన్నిన నేత సానుభూతి కోల్పోయారని అన్నారు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. ఈ రెండేళ్లు అభివృద్ధి కావాలంటే కాంగ్రెసుకు ఓటేయాలనే నిశ్చయానికి ప్రజలు వచ్చారన్నారు. ప్రచారంలో తాను చెప్పిన ప్రతి పాయింటును ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కాంగ్రెసుకు ఓటేసేందుకు మానసికంగా సిద్ధమైపోయారన్నారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications