బాబుకు చలి జ్వరం, సోనియా దిమ్మ తిరగాలి: కెసిఆర్

ఇంటి దొంగలకంటే ప్రాణగండం మరొకటి ఉండదని, పెత్తందార్ల పల్లకీలు మోస్తున్న తెలంగాణ నేతలకు కర్రు కాల్చి వాత పెడితే తప్ప రాష్ట్రం సాధించలేమన్నారు. కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవితో పాటు మంత్రి పదవులు అదే పద్ధతిన ఎందుకు కట్టబెట్టడం లేదన్నారు. కిరణ్ రూపాయి కిలో బియ్యం పేరిట ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వారినే గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications