కిరణ్ కుమార్ రెడ్డి సభలో తెలంగాణ నినాదాలు, అరెస్టు
కాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారం కోసం అదిలాబాద్ జిల్లా వెళ్లారు. అక్కడి రాంలీలా మైదానంలో టిడిపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవురు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
English summary
Two youth gave Telangana slogans in CM Kiran Kumar Reddy's Kollapur meeting.
Story first published: Tuesday, March 13, 2012, 14:47 [IST]