ఉప ఎన్నికలపై క్రికెట్ ఎఫెక్ట్: పదేపదే ఎన్నికలూ

అదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. అక్కడి ప్రజలకు మహారాష్ట్ర వారితో సంబంధాలు ఉన్నాయి. దీంతో చాలామంది పెళ్లిళ్ల కోసం మహారాష్ట్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి నియోజకవర్గంలో ఈ ప్రభావం పడిందని తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ, అభివృద్ధి ఇలా పలు కారణాలు చెప్పి పదే పదే ఎన్నికలు తీసుకు రావడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఐదేళ్లకోసారి రావాల్సిన ఎన్నికలు పదే పదే రావడంతో ప్రజలు విసిగి పోతున్నారని అంటున్నారు. ఈ కారణంగానే వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి విముఖత చూపిస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు నియోజకవర్గాల్లోనూ దాదాపు గత సాధారణ ఎన్నికల సమయంలోని ఓటింగ్ శాతం కంటే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీ ఓటింగ్ జరిగి అత్యధిక మెజార్టీతో గెలుస్తామని భావించిన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications