ఉప ఎన్నికలపై క్రికెట్ ఎఫెక్ట్: పదేపదే ఎన్నికలూ

అదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. అక్కడి ప్రజలకు మహారాష్ట్ర వారితో సంబంధాలు ఉన్నాయి. దీంతో చాలామంది పెళ్లిళ్ల కోసం మహారాష్ట్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి నియోజకవర్గంలో ఈ ప్రభావం పడిందని తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ, అభివృద్ధి ఇలా పలు కారణాలు చెప్పి పదే పదే ఎన్నికలు తీసుకు రావడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఐదేళ్లకోసారి రావాల్సిన ఎన్నికలు పదే పదే రావడంతో ప్రజలు విసిగి పోతున్నారని అంటున్నారు. ఈ కారణంగానే వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి విముఖత చూపిస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు నియోజకవర్గాల్లోనూ దాదాపు గత సాధారణ ఎన్నికల సమయంలోని ఓటింగ్ శాతం కంటే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీ ఓటింగ్ జరిగి అత్యధిక మెజార్టీతో గెలుస్తామని భావించిన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications