తారుమారు:కొవూరు గెలుపుపై మారుతున్న బెట్టింగ్స్

ఇప్పటి వరకు గెలుస్తాడని భావించిన, మెజార్టీ భారీగా వస్తుందని భావించిన అభ్యర్థి విషయంలో బెట్టింగ్ రాయుళ్లకు ఆందోళన వ్యక్తమవుతోందంట. దీంతో వారు మళ్లీ మార్చి బెట్టింగులు కడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఓ పార్టీ ఓటుకు రూ. వెయ్యి ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మెజార్టీ, గెలుపుపై ప్రభావం చూపిస్తుందని పందేల రాయుళ్లు అభిప్రాయపడుతున్నారట. దీంతో వ్యూహం మార్చుకొని తాము నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా పందేలు కాస్తున్నారని అంటున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications