తారుమారు:కొవూరు గెలుపుపై మారుతున్న బెట్టింగ్స్

ఇప్పటి వరకు గెలుస్తాడని భావించిన, మెజార్టీ భారీగా వస్తుందని భావించిన అభ్యర్థి విషయంలో బెట్టింగ్ రాయుళ్లకు ఆందోళన వ్యక్తమవుతోందంట. దీంతో వారు మళ్లీ మార్చి బెట్టింగులు కడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఓ పార్టీ ఓటుకు రూ. వెయ్యి ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మెజార్టీ, గెలుపుపై ప్రభావం చూపిస్తుందని పందేల రాయుళ్లు అభిప్రాయపడుతున్నారట. దీంతో వ్యూహం మార్చుకొని తాము నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా పందేలు కాస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications