బైపోల్స్ ఫలితాలపై ఫోన్: బోత్సపై అధిష్టానం సీరియస్
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొవూరు నియోజకవర్గంలోనూ మూడో స్థానానికి పడిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించడంపై వివరణ అడిగినట్లుగా సమాచారం. నల్లపురెడ్డి టిడిపి నుండి బయటకు వచ్చి, ఆ పార్టీ ఓట్లు చీల్చినప్పటికీ కాంగ్రెసు మూడో స్థానంతో సరిపెట్టుకోవడం అధిష్టానం జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం.
Comments
botsa satyanarayana bypolls congress sonia gandhi hyderabad బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికలు కాంగ్రెసు సోనియా గాంధీ హైదరాబాద్
English summary
Congress party high command phoned to PCC chief Botsa Satyanarayana and took class to him about bypoll results.
Story first published: Wednesday, March 21, 2012, 16:32 [IST]