డిఎల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఆ హక్కు: ఆనం

ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స రాజీనామా డిఎల్ కోరడాన్ని మీడియా పాయింట్ వద్ద రుద్రరాజు పద్మరాజు తప్పు పట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగాయో అందరూ తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు 2008లో ఉన్న పరిస్థితులు వేరని అన్నారు. నేతల పైన బురద జల్లే వారు వారు పార్టీకి ఏం చేశారో మొదట తెలుసుకోవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నేతలు ప్రజల్లోకి వెళ్లి కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచాలని అన్నారు. వ్యక్తిగత అజెండాలతో మాట్లాడి ప్రజల్లో, కార్యకర్తల్లో పలుచన కావొద్దన్నారు.












Click it and Unblock the Notifications