నల్లపురెడ్డి ప్రసన్న గెలిచారు, అనుచరులు ఓడారు?

అయితే ఓటింగ్ లెక్కింపు రోజున తొలుత రౌండ్ రౌండ్కు నల్లపురెడ్డి మెజార్టీ పెరుగుతుండటంతో పార్టీ వారు ముప్పై వేలు, యాభై వేలు, ఇరవై ఐదు వేలు వస్తుందంటూ పందేలు కట్టారట. కానీ చివరి రౌండ్లలో ఆధిక్యత వచ్చినప్పటికీ అది తగ్గడంతో మెజార్టీ కేవలం 23వేలకు పైగా వచ్చింది. దీంతో నల్లపురెడ్డి మెజార్టీపై పందేలు కట్టిన కార్యకర్తలు భారీగా నష్టాలను చవి చూశారట. టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పార్టీ వారే మెజార్టీపై పందేలు కట్టి కోట్లు నష్టపోయారని వార్తలు వస్తున్నాయని చెప్పడం గమనార్హం.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications