రూ. 14 కోట్లు లంచం ఇవ్వ జూపారు: వికె సింగ్ ఆరోపణ

అప్పటికే సుమారు 600 వాహనాలను కొనుగోలు చేసినట్టు ఆ మధ్యవర్తి తనకు చెప్పగా, ఈ విషయాన్ని తానే స్వయంగా రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్టు చెప్పారు. దీనిపై విచారణ కూడా జరుగుతోందని వీకే సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ అంశం పార్లమెంట్ ఉభయ సభలను సోమవారం కుదిపేశాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వీకే సింగ్ ఆరోపణలపై చర్చించాలని ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications