'మహా'లో మావోల విధ్వంసం, 15మంది జవాన్లు మృతి

ఘటనా స్థలానికి అదనపు బలగాలను ప్రభుత్వం పంపించింది. గడ్చిరోలి ఆంధ్రా-ఛత్తీస్ గఢ్ సరిహద్దు. ఇక్కడ మావోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఈ పరిసరాల్లో మండల ఆఫీసుపై దాడి చేశారు. వరుస దాడులతో అక్కడ భయానక పరిస్థితి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications