ఫ్యామిలీతో శశికళ తెగదెంపులు: జయలలితతో ప్యాచప్

జయలలితను మోసం చేసిన ప్రతి ఒక్కరితో తాను సంబంధాలను తెంపుకున్నానని, తన బంధువులు జయలలితకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లు తనకు తెలియదని, అలాంటి వారిని తాను క్షమించలేనని శశికళ అన్నారు. నిరుడు డిసెంబర్లో శశికళను, ఆమె బంధువులను జయలలిత అన్నాడియంకె పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళ భర్త నటరాజన్పై ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి.
జయలలితను మోసం చేయాలని తాను ఏ క్షణంలో కూడా ఆలోచించలేదని, జయలలితను మోసం చేసినవారెవరూ తనకు అవసరం లేదని, జయలలితకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని విని తాను ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె అన్నారు. శశికళ పశ్చాత్తాపానికి గురై ఈ ప్రకటన జారీ చేసినట్లు భావిస్తారు. పైగా, జయలలిత ఆశీస్సులున్న జయ టీవీ ప్లస్ చానెల్ ఈ ప్రకటనను ప్రసారం చేసింది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications