వైయస్ జగన్ నిర్దోషిత్వం తేలి ఉండేది: శోభా నాగిరెడ్డి
పరస్పరం చేక్ పెట్టుకునే ఆలోచనలు చేస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పేరుతో చంద్రబాబు పన్నిన కుట్రలో ఆయనే ఇరుక్కున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ శాసనసభలో అడుగు పెడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శాసనసభలో ఏ ఒక్క సమస్యపై కూడా చర్చించలేదని ఆమె అన్నారు.
Comments
English summary
YSR Congress leader Shobha Nagireddy has lashed out at Congress and TDP.
Story first published: Thursday, March 29, 2012, 17:41 [IST]