వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకసభలో తెలంగాణం: వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు
కాగా నాలుగు రోజులుగా లోకసభలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కె చంద్రశేఖర రావు, విజయశాంతికి కాంగ్రెస్ ఎంపీలు కూడా జత కలుస్తున్నారు. బిజెపి వారికి అండగా నిలుస్తోంది.
Comments
English summary
Telangana slogans in Lok Sabha on fourth day also.
Story first published: Thursday, March 29, 2012, 12:21 [IST]